ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ: కాంగ్రెస్

కాల్వశ్రీరాంపూర్ మండలంలోని పందిల్ల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతకుంట విజయరమణ రావు మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ, అలాగే మహాలక్ష్మి పధకం ద్వారా ప్రతి మహిళకు 2500/- రూపాయలు, 500/-కే గ్యాస్ సిలిండర్, మహిళందరికి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం జరుగుతుందని తెలిపారు.

டேக்ஸ் :