డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఇద్దరికి జైలు శిక్ష

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఇద్దరికీ జైలు శిక్ష పడిన ఘటన నిజామాబాద్ జిల్లా బోధన్ లో శుక్రవారం చోటుచేసుకుంది. మద్యం తాగి వాహనలు నడుపిన ఇద్దరినీ పట్టుకొని సెకండ్ క్లాస్ జ్యూడిషియల్ మెజిస్ట్రేట్ శేష తల్ప సాయి ముందు హాజరు పర్చారు. విచారణ అనంతరం నిందితుడికి మెజిస్ట్రేట్ రెండు రోజుల జైలు శిక్షతో పాటు రూ. 4500 జరిమానా విధించినట్లు బోధన్ పట్టణ సీఐ వెంకటనారణయ తెలిపారు.