ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీ ఛైర్మన్గా మరోసారి సౌరభ్ గంగూలీ ఎంపికయ్యారు. 2021లో మొదటి సారి ఛైర్మన్గా ఎన్నిక కాగా మళ్లీ రెండో సారి కూడా గంగూలీనే నియమించడంతో మరో మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. మరో ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ కమిటీలో సభ్యుడిగా ఎన్నికయ్యారు.