ఏపీ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం

52பார்த்தது
ఏపీ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం
ఏపీ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ విద్యలో సిలబస్‌తో పాటు పరీక్షల విధానాన్ని ప్రభుత్వం మార్చబోతుంది. దీనిపై ఇంటర్మీడియట్ విద్యామండలి కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఆప్షనల్ సబ్జెక్టుల్లో ఒక మార్కు ప్రశ్నలు లేవు. వచ్చే ఏడాది నుంచి ఒక మార్కు ప్రశ్నలు 20 వరకు ఇవ్వనున్నారు. ప్రతి సబ్జెక్టులో ఒక మార్కు ప్రశ్నలు ఉంటాయి.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி