పొన్నూరు:అగ్ని ప్రమాదంలో రెండు పూరిళ్లు దగ్ధం

71பார்த்தது
పొన్నూరు:అగ్ని ప్రమాదంలో రెండు పూరిళ్లు దగ్ధం
గుంటూరు జిల్లా పొన్నూరు మండలం దొప్పలపూడి గ్రామంలో శనివారం అగ్నిప్రమాదంలో రెండు పూరిళ్లు దగ్ధమైన ఘటన చోటుచేసుకుంది. వీఆర్వో బోసుబాబు తెలిపిన వివరాల మేరకు గ్రామంలోని కావూరు పూర్ణచంద్రరావు పూరిల్లు , జున్ను శివపార్వతికి చెందిన గుడిసె పాక్షికంగా కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఆస్తి నష్టం అంచనా వేస్తున్నట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.

தொடர்புடைய செய்தி