కేసముద్రం: నాలుగు కిలోల గంజాయి పట్టుకున్న పోలీసులు

కేసముద్రం మండలంలోని ఉప్పరపల్లి క్రాస్ రోడ్ దగ్గర సోమవారం ముగ్గురు వ్యక్తులు అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్నారని సమాచారం రాగా కేసముద్రం ఎస్సై మురళీదర్ తన సిబ్బందితో కలిసి తనిఖీ నిర్వహించారు. ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా ఉండగా వారిని పట్టుకుని విచారించగా బానోత్ హరినాధ్, గుగులోత్ చరణ్, లునవత్ ప్రవీణ్ కుమార్ ముగ్గురి దగ్గర 4 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు.

தொடர்புடைய செய்தி