జయశంకర్ అగ్రికల్చరల్ యూనివర్శిటీలో విద్యార్థిని ఆత్మహత్య

TG: వరంగల్‌లోని ఫ్రొపెసర్ జయశంకర్ అగ్రికల్చరల్ యూనివర్శిటీలో విషాదం చోటుచేసుకుంది. బీఎస్పీ ఫస్టియర్ చదువుతున్న రేష్మిత అనే విద్యార్థిని హాస్టల్ లోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విద్యార్థిని సూసైడ్ చేసుకోవడానికి గల  కారణాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువతి మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

தொடர்புடைய செய்தி