దుర్గామాతకు ఘనంగా చివరి పూజలు

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని పోరండ్ల గ్రామంలో ఆదివారం ఉదయం దుర్గాదేవి శరన్నవరాత్రులు ముగింపు సందర్భంగా అర్చకులు కలకుంట్ల శేషాచారి ఆధ్వర్యంలో దుర్గామాతకు ఘనంగా పూజలు నిర్వహించారు. అనంతరం దుర్గామాత చీరలు వేలం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, గ్రామస్తులు, నిర్వాహకులు, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி