అంగరంగ వైభవంగా అమ్మవారి శోభా యాత్ర

జగిత్యాల జిల్లా కేంద్రంలోని గోవిందుపల్లి నవదుర్గా నగర్ లో కొలువై ఉన్న నవ దుర్గా మాత శోభా యాత్ర అంగరంగ వైభవంగా కొనసాగింది. శ్రీ దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం జిల్లా కేంద్రంలోని టాకా సంధి నుండి డప్పుచప్పులు, చిన్నారుల వేషధారణలతో అమ్మవారి శోభాయాత్ర ప్రారంభమై నవదుర్గా పీఠ క్షేత్రం వరకు శోభాయాత్ర నిర్వహించారు.

தொடர்புடைய செய்தி