ధర్మపురి: ఏసీబీకి చిక్కిన ధర్మపురి మున్సిపల్ కమిషనర్

ధర్మపురి మున్సిపల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ 20 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు గురువారం సాయంత్రం పట్టుకున్నారు. ధర్మపురిలో ఎప్పటి నుండో ఈ అవినీతి జరుగుతుంది అనే ఆరోపణలు కోకొల్లలుగా ఉన్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி