శ్రీ రాజరాజేశ్వరి అవతారంలో శోభాయాత్ర

బోయినపల్లి మండలం తడగొండ గ్రామంలో నవరాత్రులు పూర్తి చేసుకొని శ్రీ రాజరాజేశ్వరి అవతారంలో దుర్గామాత శోభాయాత్రకు ఆదివారం బయలుదేరారు. ఈ సందర్భంగా దీక్షా స్వాములు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి కృప కటాక్షాలు ఎల్లవేళలా ప్రజలపై ఉండాలని మొక్కులు చెల్లించుకున్నారు.

தொடர்புடைய செய்தி