సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో గుర్తుతెలియని వృద్ధుడు మృతి

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లోని ప్లాట్ పాంపై ఓ గుర్తుతెలియని వృద్దుడి (80) మృతదేహాన్ని జీఆర్పీ పోలీసులు స్వాధీనం చేసుకుని మార్చురీకి తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. ఆదివారం ఉదయం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లోని ఒకటో నంబరు ప్లాట్‌ఫామ్ పై ఓ వృద్ధుడు అపస్మారక స్థితిలో పడి ఉన్నట్లు గుర్తించిన ప్రయాణికులు ఈ విషయాన్ని జీఆర్పీ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు 108కు సమాచారమిచ్చారు.

தொடர்புடைய செய்தி