మేడ్చల్ పట్టణంలో పట్టపగలే హత్య

మేడ్చల్ నియోజకవర్గం మేడ్చల్ పట్టణంలోని బస్ డిపో ఎదుట జాతీయ రహదారిపై ఆదివారం దారుణ హత్య జరిగింది. మేడ్చల్ బస్ డిపోలో ఆర్టీసీ డ్రైవర్ గా పనిచేస్తున్న గన్యా కుమారుడు ఉమేష్(30) ను ఆయన చిన్న కుమారుడు మరో వ్యక్తితో కలిసి కత్తితో పొడిచి, చంపాడు. కుటుంబ కలహాల కారణంగా ఈదారుణానికి ఒడిగట్టినట్టు సమాచారం. మద్యానికి బానిసై కుటుంబ సభ్యులపై వేధింపులకు పాల్పడుతుండడంపై విసిగిపోయిన చిన్న కుమారుడు హత్యకు పూనుకున్నాడు.

தொடர்புடைய செய்தி