ఐపీఎల్ 2025లో భాగంగా లక్నో వేదికగా మంగళవారం లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ ఘన విజయం సాధించింది. LSG ఇచ్చిన 172 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ జట్టు 2 వికెట్లు కోల్పోయి 16.2 ఓవర్లలో ఛేదించింది. పంజాబ్ బ్యాటర్లలో ప్రభ్సిమ్రాన్ సింగ్ (69), శ్రేయాస్ అయ్యర్ (52) హాఫ్ సెంచరీతో రాణించారు. LSG బౌలర్లలో దిగ్వేష్ రెండు వికెట్లు తీశారు.