రేపు భైంసాలో పవర్ కట్

నిర్మల్ జిల్లా భైంసా పట్టణ కేంద్రంలో ఆదివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని శనివారం విద్యుత్ శాఖ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వినాయక నిమజ్జనం సందర్భంగా పట్టణంలోని ఆయా కాలనీల్లో గణేష్ శోభాయాత్ర ముగిసే వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని కావున పట్టణ వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.