ముధోల్: మహమ్మద్ ప్రవక్త పై అనుచిత వ్యాఖ్యలు తగవు

మహమ్మద్ ప్రవక్త పై ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో అనుచిత వ్యాఖ్యలు చేసిన నర్సింగానంద్ పై చట్టపరంగా చేరిన తీసుకోవాలని జమియత్ ఉలమా-ఎ-హింద్ ముధోల్ శాఖ ఆధ్వర్యంలో తహసీల్దార్, ఎస్ఐ సాయి కుమార్ కు వినతి పత్రం అందించారు. వారు మాట్లాడుతూ గతంలో సైతం మహమ్మద్ ప్రవక్త కు వ్యతిరేకంగా మాట్లాడారని ఈ రకమైన చర్యలు భారత రాజ్యాంగానికి విరుద్ధమని పేర్కొన్నారు. ఇలాంటి వ్యక్తులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

தொடர்புடைய செய்தி