కు చెందిన చరణ్, అవినాష్ జాతీయస్థాయికి ఎంపికైనట్లు సోమవారం నిర్మల్ జిల్లా యోగా అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మల్లేష్ తెలిపారు. ఇందులో అవినాష్ జాతీయ స్థాయికి ఎంపిక కావడం ఇది ఐదవసారి అని తెలిపారు. విద్యార్ధులకు పలువురు అభినందించారు.
TG: మూసీ పునరావాస మహిళలకు రూ. 3.44 కోట్ల పంపిణీ (వీడియో)