గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల బైంసా టౌన్ ఇన్ ఛార్జ్ ల నియామకం

ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బిజెపి భైంసా టౌన్ ఇన్ ఛార్జ్ గా కపిల్ సిందేను మరియు సహా ఇన్ ఛార్జ్ గా దిలీప్ బండారిని నియమిస్తూ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్ ఛార్జ్ పడిపెళ్ళి గంగాధర్ ప్రకటన విడుదల చేసారు. ఈ సందర్భంగా ఇన్ ఛార్జ్ మరియు సహా ఇన్ ఛార్జ్ లు మాట్లాడుతూ, తమ పై నమ్మకం ఉంచి ఈ బాధ్యత అప్పగించిన జిల్లా నాయకత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

தொடர்புடைய செய்தி