బెల్లంపల్లి ఏరియా వెల్ఫేర్ లైజన్ అధికారిగా ఏరియా ఆసుపత్రి డివైసీఎంఓ మధు కుమార్ నియామకమయ్యారు. ఏరియా హాస్పిటల్ లోని ఆయన చాంబర్లో మధు కుమార్ కు బీసీ సంఘం నాయకులు గురువారం ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు.