పినపాక నియోజకవర్గ వ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలు-వరదల కారణంగా సుమారు 2 వేల కుటుంబాలకు 16, 500 చొప్పున ప్రజాపాలనలో భాగంగా ప్రజాప్రభుత్వం ద్వారా బాధితులకు సంబధిత చెక్కులను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గురువారం పంపిణీ చేశారు.
నేడు ఉద్యోగ సంఘాలతో మంత్రి పొంగులేటి భేటీ