బెజ్జూర్ మండల కేంద్రంలో గురువారం జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాల వేసి సిర్పూర్ శాసన సభ్యులు డా. పాల్వాయి హరీష్ బాబు నివాళులు అర్పించినారు. ఈ కార్యక్రమంలో భాజపా జిల్లా ఎస్సీ మోర్చ అధ్యక్షులు కుమ్మరి తిరుపతి, మండల అధ్యక్షులు జాడి తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.
ఇంటర్న్షిప్.. నెలకు రూ.20 వేలు