మృతురాలి కుటుంబానికి బియ్యం అందజేసిన గౌడ కులస్తులు

కరీంనగర్ జిల్లా వీణవంక మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో దుగ్యాల బొందమ్మ అనే వృద్ధురాలు అనారోగ్యంతో మృతి చెందగా వారి యొక్క కుటుంబానికి బుధవారం రోజున 25 కిలోల బియ్యాన్ని గౌడ కులస్తులు తిప్పని సమ్మయ్య బొల్లపెళ్లి మహేందర్ వారు అందజేశారు. కుటుంబాన్ని పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

தொடர்புடைய செய்தி