భారత ఆటల సమాఖ్య కు వెల్గటూరు మండల విద్యార్థుల విజయం

జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలానికి చెందిన విద్యార్థులు భారత ఆటల సమాఖ్య 14 సంవత్సరాల లోపు వాలీబాల్ జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొని ధర్మపురి మండల విద్యార్థుల పై ప్రథమ స్థానంలో విజయం సాధించారు. విజేతలైన విద్యార్థులను వెల్గటూరు మండల ఎంఏఓ బోనగిరి ప్రభాకర్, పీడీలు సబ్బు జగన్, మహేష్ రాజ కుమార్, కృష్ణవేణి, గంగాధర్ మరియు మండల కన్వీనర్ భూమేష్ లు మరియు గ్రామస్తులు అభినందించారు.

தொடர்புடைய செய்தி