ఎంఈఓ ను సన్మానించిన టియుడబ్ల్యూజె ఐజేయు పాత్రికేయులు

జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం విద్యాధికారి గుండేటి రాంచంద్రంను టియుడబ్ల్యూజెయు (ఐజేయు) ఎండపల్లి మండల పాత్రికేయ బృందం సోమవారం గుల్లకోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా సన్మానించారు. సన్మాన కార్యక్రమంలో నల్లాల కుమార్, బాలసాని శ్రావణ్ కుమార్, నాగసముద్రాల శ్రీనివాస విశ్వకర్మ, బొడ్డు రాజేశం, చిలుక సతీష్, బెత్తపు లక్ష్మిరాజం, గుండె గంగయ్య, ఉప్పు రమేష్ లు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி