మంచిర్యాల నియోజకవర్గంలోని మంచిర్యాల పట్టణం, పలు మండలాల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఆయా సంఘాల నాయకుల ఆధ్వర్యంలో లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు.
నేటి నుంచి మూసీ పరివాహక ప్రాంతంలో కూల్చివేతలు