రాఖీ పౌర్ణమి వేడుకలు

ఆదిలాబాద్ జిల్లా రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని తమ తోబుట్టువులు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ సోదరీమణులు మిఠాయిలు తినిపించి రాఖీలు కట్టారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సుందరయ్య నగర్ అంగన్‌వాడీ కేంద్రంలో టీచర్‌ రాధా ఆధ్వర్యంలో చిన్నారులు ఒకరికొకరు రాఖీలు కట్టుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

தொடர்புடைய செய்தி