ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మాజీ సర్పంచ్

గుడిహత్నూర్ మండల కేంద్రంలో సోమవారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షాలకు మండల కేంద్రంలోని మహంకాళి కాలనీ ఇళ్లలోకి వరద నీరు వెళ్లడంతో స్థానికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న. విషయం తెలుసుకున్న మాజీ సర్పంచ్ ఆడే శిలా ముంపు కు గురైన ఇళ్లను పరిశీలించి. మాట్లాడుతూ కాలనీ వాసులు ఎవరు ఆధైర్య పడవద్దని, తప్పకుండ సమస్యను నియోజక వర్గ ఇంచార్జి గజేందర్ దృష్టికి తీసుకెళ్లి సమస్యను త్వరగా పరిష్కరిస్తాననీ తెలిపారు.

தொடர்புடைய செய்தி