వాలీబాల్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ గౌస్ ఆలం

గుడిహత్నూర్ మండల కేంద్రం మోడల్ స్కూల్ లో సోమవారం పోలీసుల ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఎస్పీ పాల్గొని వాలీబాల్ టోర్నమెంట్ టాస్ ఎగురవేసి ప్రారంభించారు. వివిద గ్రామాల నుండి ఆదివాసీ యువ క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ, యువత పక్కదారి పట్టకుండా మానసికంగా, శారీరకంగా ఉండేందుకు క్రీడా స్ఫూర్తి తప్పకుండా అలవరచుకోవాలని ఎస్పీ అన్నారు.

தொடர்புடைய செய்தி