శ్రీవారి దర్శనానికి 6 గంటల సమయం

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి సన్నిధి తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఈ మేరకు భక్తులను కంపార్టుమెంట్ల నుంచి కాకుండా నేరుగా స్వామి వారి దర్శనానికి పంపిస్తున్నారు. కాగా, టికె­ట్లు లేని భక్తులకు దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. బుధవారం అర్ధ­రాత్రి వరకు 67,616 మంది స్వామివారిని దర్శించుకోగా 22,759 మంది భక్తులు తలనీ­లాలిచ్చారు. వేంకటేశ్వరస్వామికి కానుకల రూపంలో హుండీలో రూ.3.89 కోట్లు సమ­ర్పించా­రు.

தொடர்புடைய செய்தி