తిరుమలలో ముగిసిన శాంతి హోమం (వీడియో)

తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ ఘటన నేపథ్యంలో ఆలయంలో అర్చకులు శాంతి హోమం చేస్తున్నారు. వాస్తు శుద్ధి, శాంతి హోమం ముగిసింది. ఆలయంలో నెయ్యి వినియోగం జరిగిన ప్రదేశంలో సంప్రోక్షణ, లడ్డూ కౌంటర్‌తో లడ్డూ బూందీ ప్రదేశాలలో అర్చకులు సంప్రోక్షణలు చేశారు.

தொடர்புடைய செய்தி