సీఎం సహాయ నిధికి రూ. 1. 50 కోట్లు విరాళం అందించిన ఎంపీ

విజయవాడ వరద బాధితుల సహాయార్థం గురువారం విజయవాడలోని కలెక్టర్ కార్యాలయంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిసి రూ. 1. 50 కోట్లు చెక్కును అందజేశారు. అంతేకాకుండా మాజీ పార్లమెంట్ సభ్యులు స్వర్గీయ మాగుంట సుబ్బిరామి రెడ్డి అల్లుడు ఆనం శివకుమార్ రెడ్డి సైతం సాయం అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు వారిని అభినందించారు.

தொடர்புடைய செய்தி