అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు పట్టివేత

శాసనంపూడి నుంచి సింగరాయకొండకు అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను శనివారం స్థానిక తహసిల్దార్ రవి తన సిబ్బందితో కలిసి కందుకూరు ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద పట్టుకున్నారు. ఒక్కొక్క ట్రాక్టర్ కు రూ.10వేల వరకు జరిమాన విధించినట్లు ఆయన వెల్లడించారు. కాగా జరుగుమల్లి ఇసుకరీచుల నుంచి అక్రమంగా ట్రాక్టర్లలో ఇసుకను తరలిస్తున్నట్లుగా గుర్తించినట్లు ఆయన వెల్లడించారు.

தொடர்புடைய செய்தி