వృధాగా పోతున్న సాగర్ జలాలు

దొనకొండ మండలంలోని పలు గ్రామాలలో సాగర్ నీళ్లు రాక ప్రజలు ఇబ్బంది పడ్తున్న అధికారులు తమ పని వైఫల్యాన్ని ఎప్పటికప్పుడు కనబరుస్తూనే ఉన్నారు. బాధాకరం నుండి గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్లే రహదారిలో దాదాపుగా రెండు, మూడు చోట్ల సాగర్ నీరు వృధాగా పారుతుంది. ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி