నేటి నుండి స్వచ్ఛతా-హీ సేవా కార్యక్రమాలు

జిల్లాలో ఈ నెల 17వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు స్వచ్ఛతా హి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. అక్టోబర్ 2న స్వచ్ఛభారత్ దివస్ జరపనున్నట్లుగా పేర్కొన్నారు. స్వభావ స్వచ్ఛత - సంస్కార స్వచ్ఛత నినాదంతో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా కలెక్టర్ తెలిపారు.

தொடர்புடைய செய்தி