ఈ నెల 18వ తేదీన జాబ్ మేళా

దర్శి లోని స్థానిక పిటిఎస్ కళ్యాణ మండపంలో ఈ నెల 18వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లుగా దర్శి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ గొట్టిపాటి లక్ష్మీ శుక్రవారం తెలిపారు. దర్శి నియోజకవర్గంలోని నిరుద్యోగులు యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రైవేట్ కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయని కావున పదవ తరగతి అయిపోయిన వారు, ఇంటర్, డిగ్రీ, పిజీ, డిప్లమో కోర్సులు చేసిన వారు అర్హులన్నారు.

தொடர்புடைய செய்தி