కలెక్టరేట్ లో గుర్రం జాషువా జయంతి వేడుకలు

చిన్నతనం నుంచి సమ సమాజ నిర్మాణం కోసం నవయుగ చక్రవర్తిగా గుర్రం జాషువా పేరు గాంచారని కలెక్టర్ అరుణ బాబు అన్నారు. పల్నాడు కలెక్టరేట్ లో శనివారం గుర్రం జాషువా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ. ఆయన మంచి కవిగా రచనలు చేశారని. అనేక బిరుదులు వచ్చాయని చెప్పారు.

தொடர்புடைய செய்தி