దివిసీమ ఉప్పెనలో ఆదుకున్న మండలి వెంకట కృష్ణారావు

దివిసీమ ఉప్పెనలో తమ వారిని కోల్పోయిన బాధితుల ఆకలి తీర్చిన ఆర్త జన బంధువు, మాజీ మంత్రి మండలి వెంకట కృష్ణారావు అని టీడీపీ తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు తలశిల స్వర్ణలత అన్నారు. ఆదివారం నాగాయలంకలో మండలి వెంకట కృష్ణారావు శత జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కృష్ణారావు విగ్రహానికి ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ అల్లుడు శీలం అశ్విన్ కుమార్ పూలమాల వేసి నివాళులు అర్పించారు.

தொடர்புடைய செய்தி