పెదకూరపాడు: సిమెంట్ రోడ్డుకు శంకుస్థాపన

పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ సోమవారం 50 లక్షల రూపాయలతో నిర్మించే సిమెంట్ రోడ్లకు శంకుస్థాపన చేశారు. అంబేద్కర్ సెంటర్ నుండి పంచాయితీ వరకు ఈ రోడ్డు నిర్మాణం జరగనుంది. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా కార్యదర్శి అర్తిమల్ల రమేష్, సర్పంచి గుడిపూడి రాజు, బెల్లంకొండ రాంగోపాల్రావు, షేక్ ముంతాజు, షేక్ మిలిటరీ మౌలాలి తదితరులు పాల్గొన్నారు. ఈ అభివృద్ధి పనులు గ్రామానికి కొత్త ఆశలు నింపనున్నాయి.

தொடர்புடைய செய்தி