పంచాయతీలకు నిధుల సమస్య లేకుండా చేసాం: పవన్

ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు సత్వరమే మొదలుపెట్టాలని, కూటమి పాలన మొదలుపెట్టాక పంచాయతీలకు నిధుల సమస్య లేకుండా చేశామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. శుక్రవారం రాత్రి మంగళగిరిలోని ఆయన క్యాంపు ఆఫీసులో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామ సభలలో ఆమోదించిన పనులు, 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టే పనులపై చర్చించారు.

தொடர்புடைய செய்தி