త్రిపురాంతకంలో పురాతన శాసనం లభ్యం

త్రిపురాంతకం లోని త్రిపురాంతకేశ్వర స్వామి దేవాలయ సమీపంలో ఓ పురాతన శాసనం సోమవారం లభ్యమయింది. ఆ శాసనంపై ప్రాకృత భాష రెండవ శతాబ్ద సి. ఈ నాటి బ్రహ్మీ అక్షరాలలో చెక్కబడి ఉన్నది. ఎర్రగొండపాలెం కు చెందిన రెవెన్యూ అధికారి తురిమెళ్ళ శ్రీనివాస ప్రసాద్ సమాచారం అందుకొని ఆ ప్రదేశాన్ని సందర్శించారు. గహపతిస సేథిస చరముఖస దేయుధం గృహస్థుడు (గహపతి) ఆరు ముఖాల స్తంభం (చదముఖస) కలిగి ఉందన్నారు.

தொடர்புடைய செய்தி