అమృతలూరులో శానిటేషన్ పారిశుధ్య పనులు

మండల కేంద్రం అమృతలూరులో శానిటేషన్, పారిశుధ్య పనులు మంగళవారం ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ డి. రాము పర్యవేక్షణలో, పంచాయతీ కార్యదర్శి కుమార్ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ సిబ్బంది, 11 మంది అదనపు కూలీలతో శానిటేషన్ పారిశుధ్య పనులు చేపట్టారు. మురుగునీటి కాలువల పై బ్లీచింగ్ చల్లారు. ఆలూరి ప్రభకరరావు, జే. ఏ తిరుమల రావు, బి. సి బాబు రిజ్వాన్, ప్రభాకరరావు ఉన్నారు.

தொடர்புடைய செய்தி