పౌష్టికాహార మాసోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

కొల్లూరు మండలం కొల్లూరులోని మండల పరిషత్ కార్యాలయం నందు సోమవారం అంగన్వాడి శాఖ ఆధ్వర్యంలో.. పౌష్టికాహార మాసోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేమూరు ఎమ్మెల్యే ఆనందబాబు పాల్గొన్నారు. తొలుత ఆయన గర్భిణీలకు శ్రీమంతంలో భాగంగా వారికి చీరలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం గర్భిణీలు, బాలింతల కొరకు పౌష్టిక ఆహారాన్ని అందిస్తుందని అన్నారు.

தொடர்புடைய செய்தி