దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన కేంద్ర బృందం

కొల్లూరు మండలం ఈపురులంక, సుగుణ లంకలో వరదకు పూర్తిగా దెబ్బతిన్న అరటి, పసుపు పంటలను మంగళవారం కేంద్ర బృందంతో పాటు జిల్లా కలెక్టర్ వెంకట మురళి సంయుక్త కలెక్టర్ శ్రీ ప్రఖర్ జైన్ లు పరిశీలించారు. వరద నష్టం పరిస్థితిని కలెక్టర్ వెంకట మురళి వారికి వివరించారు. ఈ సందర్భంగా కేంద్ర బృందం రైతుల దగ్గర నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

தொடர்புடைய செய்தி