తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన మంత్రి నాదెండ్ల

తెనాలిలోని ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలను రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ బుధవారం పరిశీలించారు. తెనాలి నుంచి గుంటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి రోగులను తరలించే పరిస్థితి ఇకపై ఉండకూడదని ఆయన అన్నారు. కొన్ని అత్యవసర కేసులు గుంటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించటాన్ని తగ్గించాలని, దానికి కావాల్సిన అవసరమైన సాంకేతిక పరికరాలపై దృష్టి సారించాలన్నారు.

தொடர்புடைய செய்தி