పొన్నూరు: బాలగోపాల్ ఆశయాలు ప్రతితరానికి ఆదర్శనీయం: ఆకురాతి మురళి

బాలగోపాల్ ఆశయాలు ప్రతితరానికి ఆదర్శనీయమని బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆకురాతి మురళీకృష్ణ అన్నారు. పొన్నూరు కార్యాలయంలో గురువారం మానవ హక్కుల వేదిక వ్యవస్థాపకులు డా. కె. బాలగోపాల్ 15వ వర్ణంతి నిర్వహించారు. జిల్లా మానవ హక్కుల వేదిక కన్వీనర్ జి ఎస్ రాయల్ అధ్యక్షత వహించారు. హక్కుల స్పృహలో సమాజాన్ని చైతన్య పరిచి బాలగోపాల్ ఆశయ సాధనకు ముందుకు సాగాలని వక్తలు పిలుపునిచ్చారు.

தொடர்புடைய செய்தி