క్రోసూర్ లో జాబ్ మేళా

క్రోసూరులో జాబ్ మేళా జరుగుతుందని పెద కూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ అన్నారు. శనివారం ఆ గ్రామంలోని పాలిటెక్నిక్ కళాశాలలో జరుగుతుందన్నారు. పెదకూరపాడు నియోజకవర్గంలోని బెల్లంకొండ, క్రోసూరు, అచ్చంపేట, అమరావతి, పెదకూరపాడు మండలాల్లోని చదువుకున్న యువతీ యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పెదకూరపాడు శాసనసభ్యులు ప్రవీణ్ విజ్ఞప్తి చేశారు.

தொடர்புடைய செய்தி