చినగంజాం: వరద ఉధృతిని పరిశీలించిన ఎమ్మెల్యే

చినగంజాం మండలం పల్లెపాలెం గ్రామంలో బుధవారం తుఫాన్ నేపథ్యంలో వరద ఉధృతిని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పరిశీలించారు. ప్రవహిస్తున్న వాగులు గురించి ఆయన పోలీసులు, అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.

தொடர்புடைய செய்தி