99 శాతం పెన్షన్ పంపిణీ చేయాలి: ఎంపీడీవో

యద్దనపూడి మండలం యద్దనపూడిలో మంగళవారం పెన్షన్ల పంపిణీ ప్రక్రియను ఎంపీడీవో అకిబ్ జావిద్ పరిశీలించారు. పెన్షన్లు పంపిణీలకు సంబంధించి సాయంత్రానికల్లా 99 శాంతం పూర్తి కావాలని ఆయన సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. లబ్ధిదారులు ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ నగదును అందజేయాలని ఎంపీడీవో సూచించారు. ఏమైనా సమస్య ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని ఆయన తెలియజేశారు.

தொடர்புடைய செய்தி