పోషకాహార మహాత్సవాల ర్యాలీ కార్యక్రమం

రొంపిచర్ల గ్రామంలో సోమవారం పోషకాహార మాసొత్సవాల్లో ముగింపు సందర్భంగా రొంపిచర్ల గ్రామంలో ఎంఈవో హవీలా, సెక్టార్ సూపర్వైజర్ శశి దేవి పోషకాహార ప్రాముఖ్యతను, హ్యాండ్ వాష్ యొక్క ప్రాముఖ్యత గురించి వివరించారు. అనంతరం పోషకాహారం గురించి నినాదాలు చేస్తూ రొంపిచర్ల సెక్టార్ అంగన్వాడి కార్యకర్తలు, స్కూల్ విద్యార్థులు లబ్ధిదారులతో కలిసి ర్యాలీ నిర్వహించారు.

தொடர்புடைய செய்தி