అదనపు పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై అభిప్రాయాలు తెలియజేయండి

పల్నాడు జిల్లాలో అదనపు పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై రాజకీయ పార్టీల ప్రతినిథులు అభిప్రాయాలు తెలియజేయాలని జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు కోరారు. స్థానిక కలెక్టరేట్ లోని ఎస్. ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ అంశంపై జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు.

தொடர்புடைய செய்தி